మానవసేవలో మాధవసేవను చూస్తూ ... సహృదయతతో అనాధ,పేద బాలలను విద్యాపరంగా 5 సంవత్సరములు దత్తత తీసుకొన్న మా దాతలు, వారి దత్తత వివరాలు ....
1. శ్రీ వంటపాటి వరప్రసాద్ - 75 మంది విద్యార్థులు2. శ్రీ గొట్టుముక్కల వెంకట సుబ్బరాజు ఫౌండేషన్ - 45 మంది విద్యార్థులు
3. శ్రీ చుండూరి వెంకట్రావు - 20 మంది విద్యార్థులు
4. శ్రీ వానపల్లి లీలాప్రసాద్ - 20 మంది విద్యార్థులు
5. శ్రీ డా. రామరాజు - 20 మంది విద్యార్థులు
6. శ్రీ డా .ఎం .వి. సూర్యనారాయణరాజు - 10 మంది విద్యార్థులు
7. శ్రీ డా . రఘునాధరాజు - 10 మంది విద్యార్థులు
8. శ్రీ భైరి సిమ్హాచెలం - 10 మంది విద్యార్థులు
9. శ్రీ వంటపాటి అయ్యన్నబాబు - 10 మంది విద్యార్థులు
10. శ్రీ డా . నవీన్ ( ఆకివీడు) - 20 మంది విద్యార్థులు
11. శ్రీ జుంగా దాస్ - 5 మంది విద్యార్థులు
12. శ్రీ జాస్తి బాల కోటేశ్వరరావు (ఏలూరు) - 50 మంది విద్యార్థులు
మన చుట్టూ ఉన్న సమాజానికి, చదువుకున్న పాటశాలకు సహాయం చేయాలని మన అందరికీ అనిపిస్తుంది . ఇప్పటికీ చదువుకోవటానికి ఇబ్బంది పడుతున్న విద్య్యార్తులకు సహాయపడటం మన కనీస భాద్యతగా భావించే వారికోసం ఒక ఉమ్మడి వేదికగా మేము ఉన్నాము. మాతో కలిసే చేతులకు సాదరంగా ఇదే మా ఆహ్వానం .....
No comments:
Post a Comment